1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సరస్వతి దేవి - చదువుల తల్లి


సరస్వతి ప్రార్ధన

ఓం యాకుందేందుతుషారహరధవళా యా శుభవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా

యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవైస్సదా పూజితా

సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ


హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి (Saraswati, सरस्वती) చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.

విషయ సూచిక


* 1 స్వరూపం
* 2 పరాశక్తి, జ్ఞాన ప్రదాత
* 3 ఉత్సవాలు, సంప్రదాయాలు
* 4 ఆలయాలు
o 4.1 బాసర
o 4.2 వరగల్
o 4.3 కాష్మీర్
o 4.4 పుష్కర్, రాజస్థాన్
o 4.5 శృంగేరి
o 4.6 కూతనూర్ - తమిళనాడు
o 4.7 పిలాని
o 4.8 ఇంకా
* 5 పేర్లు
* 6 గ్రంధాలూ, పురాణాలూ
* 7 ప్రార్ధనలు, స్తోత్రాలు
* 8 ఇవీ, అవీ
* 9 సరస్వతి ప్రార్ధనలు

స్వరూపం
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు.

బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

బర్మాలో హంసవాహినియైన సరస్వతి "తూయతాడి" అన్న పేరుతో. త్రిపిటకాలను చేత ధరించినది.

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.

సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"

పరాశక్తి, జ్ఞాన ప్రదాత
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. [1]

జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాధలు
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. [1]

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంధ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. [1]


ఉత్సవాలు, సంప్రదాయాలు
* నవరాత్రి
* వసంత పంచమి

ఆలయాలు
బాసర
ఆదిలాబాదు జిల్లాలోని బాసర (Basara) పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదు కు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది.

వరగల్
హైదరాబాదు కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరగల్ లోని ఈఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

కాష్మీర్
[2] కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కధనం. దేశమంతటినుండీ పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.


ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు (8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706). అంతకంటె ముందు కాలం గ్రంధం "శారదా మహాత్మ్యం" లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది. ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి. శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. 10వ శతాబ్దంలో 'అల్ బెరూని' కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు.

పుష్కర్, రాజస్థాన్

శృంగేరి
కర్ణాటక లోని శృంగేరిలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్టింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు.

కూతనూర్ - తమిళనాడు
తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై - తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కధ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు. కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.[3]

పిలాని
రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. 'బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్' ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది. ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది.

ఇంకా
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ" అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని ప్రసిద్ధి ఉన్నది.

క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తర ప్రదేశ్‌లో మధుర సమీపంలోని 'ఖజ్జాలీటీలా'లో లభించింది. గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు. అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడ వంశ రాజుల తన నాణెములపై సరస్వతీ దేవి రూపమును ముద్రించాడు. క్రీ.శ. 10వ శతాబ్దంలో ఒరిస్సా (ఖచ్చింగ్)లో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది. పాల వంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్‌తోష్) మ్యూజియంలోను భద్రపరచబడ్డాయి. ఇంకా వివిధ మ్యూజియంలలో సరస్వతి శిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది. క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీ దేవి విగ్రహాలున్నాయి.
[మార్చు] పేర్లు
బెంగాల్‌లో వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతి మూర్తి.

అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు

1. భారతి
2. సరస్వతి
3. శారద
4. హంస వాహిని
5. జగతీ ఖ్యాత
6. వాగీశ్వర
7. కౌమారి
8. బ్రహ్మ చారిణి
9. బుద్ధి ధాత్రి
10. వరదాయిని
11. క్షుద్ర ఘంట
12. భువనేశ్వరి

ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి.

ఇంకా వివిధ సందర్భాలలో చెప్పబడిన కొన్ని నామములు - అనుష్టుప్, ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, శారదా, శ్రీః, సావిత్రీ - అన్న నామాలు వాడబడినాయి.

అచ్చ తెలుగులో వివిధ కవులు వాడిన సంబోధనలు -

* అంచ తత్తడి చెలియ, తూటిగానపు తేజీగల బోటి (హంస వాహిని)
* కలన తపసి తల్లి (నారదుని తల్లి)
* చదువుల తల్లి, చదువుల వెలది
* తల వాకిటను మెలగు చెలువ, పలుకు చెలి (వాగ్రూప)
* నలువ రాణి, వెన్నుని కొడుకు రాణి (బ్రహ్మకు భార్య)
* పొత్తము ముత్తో (పుస్తక రూపిణి)
* మినుకు జేడియ (విద్యుద్రూపిణి)
* లచ్చి కోడలు (లక్ష్మీ దేవికి కోడలు)
* వెల్ల ముత్తైదువ (తెల్లని రూపము గలది)

గ్రంధాలూ, పురాణాలూ
ప్రార్ధనలు, స్తోత్రాలు

తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా

పెక్కు సంస్కృత ప్రార్ధనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో గురువునూ, వినాయకునీ, తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ గనుక సరస్వతి స్తుతులు చాలా ఉండవచ్చును. వాటిలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

Saraswati is the Hindu goddess of knowledge, music and all the creative arts. Saraswati is called the mother of the veda's and the repository of Brahma's creative intelligence. Saraswati is also called Vak Devi, the goddess of speech.

Dressed in white, Saraswati holds a mala and palmleaf scroll, indicating knowledge. Saraswati usually rides a swan and sometimes a peacock, while playing music on veena.

Students worship Saraswati to perform well in examinations.


सरस्वति नमस्तुभ्यं वरदे कामरूपिणि ।
विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॥


MEANING :

o divinity of learning, giver of boons, giver of form to desire, i am going to start studying, may it always be my success

Google has Done it Again !!! A Very Smart Innovation

Check out this device ...

Guess what you can do with a touch screen, camera, scanner, WiFi, and google maps ...

View a building through it, and it gives you all the information about that building....

[cid:324FF3CF822249CBA0A91F1887AC74E3@applabs.net]

Choose a building and touch a floor and it tells you more details of the building. You can use it when you want to know a car model, an insect name, what kind of food is served at a restaurant and how much, who built a bridge, etc. etc.
[cid:526687C2626041AE82B5C00C4EAA78F1@applabs.net]
It's got a scanner built in.
[cid:E20E5D87938A4798ADCA9200C7FC3105@applabs.net]
so you can use it this way when you want to check the meaning of a word in the newspaper, book, magazine, etc. It would be much easier to read a real book. You can use the dictionary, wikipedia, thesaurus and anything else available on the web. What do you think?


[cid:D297674CE1B64B7481CFD29080011F56@applabs.net]
Indoor guide:Works in a building, airport, station, hospital, etc.
[cid:FC2280BF00F3406E93D0C62A7451111A@applabs.net]<http://urlblockederror.aspx/>
Automatic simultaneous translation: here Latin to English.
[cid:AD01B02AF901496D84A48FC2B644ACE2@applabs.net]<http://petitinvention.files.wordpress.com/2008/03/other_purposes-2.jpg>

Search keyword: Helpful when you want to find out a word from a lot of text in newspaper/book.

[cid:D1EDED6ED44C40EBB65297945B73CB0F@applabs.net]<http://petitinvention.files.wordpress.com/2008/03/other_purposes-3.jpg>
Nutrition: This kind of function would be helpful for health freaks..
[cid:630A7A85C0D44CA9A5AEE5499E3DD621@applabs.net]<http://petitinvention.files.wordpress.com/2008/05/future_search4-1_petitinvention.jpg>
[cid:9960DC935B2943C9B98F2A964B905667@applabs.net]<http://petitinvention.files.wordpress.com/2008/05/future_search4-2_petitinvention.jpg>

Thanks,
M@hesh

19, సెప్టెంబర్ 2009, శనివారం

దసరా

దసరా

దుర్గాదేవిదసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.




దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.


పంజాబులో రామలీల
తమిళనాడులో "గోలు" లేదా బొమ్మల కొలువువిషయ సూచిక [దాచు]
1 ఆయుధపూజ
2 మహిషాసురమర్ధిని
3 ఇతర ఆచారాలు
4 వివిధ ప్రదేశాలలో దసరా
4.1 మైసూరు
4.2 కలకత్తా
4.3 ఒరిస్సా
4.4 తెలంగాణా బతుకమ్మ
4.5 కరీంనగర్
4.6 గుజరాత్
4.7 విజయవాడ భేతాళ నృత్యం
4.8 గద్వాల
4.9 వీరవాసరం ఏనుగుల సంరంభం
4.10 విజయనగరం సిరిమాను
4.11 వీపన గండ్లలో రాళ్ళయుద్దం
4.12 సంగారెడ్డిలో రావణ దహనం
4.13 బందరు శక్తి పటాలు
4.14 ఒంగోలు కళారాలు
5 నరాత్రులు నవరూపాలు
6 ఇవి కూడా చూడండి


[మార్చు] ఆయుధపూజ
అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు. అజ్ఞాతవాస ముగింపులో విజయదశమినాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధ పూజ. విద్యార్ధులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమవృత్తికి సంబంధించిన పుస్తకాలను పూలలో పెట్టడం ఆనవాయితీ. ఈ రోజు నూతనంగా విద్యార్ధులు పాఠశాలలో ప్రవేశింప చేయడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.


[మార్చు] మహిషాసురమర్ధిని

కలకత్తా ఉత్సవాలలో ప్రతిష్టించిన మహిసాసుర మర్దిని దుర్గామాత విగ్రహంబ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.


శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దిము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.


[మార్చు] ఇతర ఆచారాలు
ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని విద్యార్ధుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్ధులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్ధులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటి తలకు పోసి నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.


[మార్చు] వివిధ ప్రదేశాలలో దసరా
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.


[మార్చు] మైసూరు

మైసూరు దసరా ఉత్సవాలలో ఏనుగుల ఊరేగింపుమైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆసమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.


[మార్చు] కలకత్తా
దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికధలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.


[మార్చు] ఒరిస్సా
ఒరిస్సా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్టిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మదానంలో కాలుస్తారు. ఈ రావణ కాశ్హ్టం చూడటానికి ప్రజల తండోప తండాలుగా వస్తారు.


[మార్చు] తెలంగాణా బతుకమ్మ

బతుకమ్మ ఆటతెలంగాణా ప్రజలు దసరాసమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరవాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.


అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు)లను ఇచ్చి పుచ్చుకొని తింటారు


[మార్చు] కరీంనగర్
దసరా సమయంలో కరీం నగర వాసులు అకాడా గా నిర్వహుస్తారు.ఇక్కడ గనిలో పనిచేసే కార్మీకులు ఈ పండుగను గ్రామీణవాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శించడం ఇక్కడి అలవాటు. ఇక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండుగ మొదలౌతుంది. హనుమాన్ అకాడా, దుర్గా అకాడా' ల లాంటి దేవతల రూపాలతో ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింప చేస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.


[మార్చు] గుజరాత్
దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ ,గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరవాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొటారు.


[మార్చు] విజయవాడ భేతాళ నృత్యం
విజయవాడలోని ప్రధన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగిస్తారు. 1వ టవున్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.


[మార్చు] గద్వాల
రాచరికం ఉన్న రోజులలో సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు దసరా ఉత్సవాలను వైభవోపేతంగా చేసేవారు. సర్వస్వతంత్రులైన వారు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ యుద్ధం చేసి శత్రువులపై విజయం సాధించి సంస్థానాన్ని విస్తరించారు. ఈ విజయానికి తమకున్న ఆయుధబలం ఒక కారణం కనుక ఆయుధ పూజలు ఆర్భాటంగా జరిగేవి.తొమ్మిది రోజులు పూజలు చేసి దశమి రోజున పెద్దలను స్మరించడం వారి దైర్య సాహసాలను గుణగణాలను పొగడటం అలవాటు. చివరి రోజున సంస్థానాధీశులు బంధువులు, ఉద్యోగులు, మిత్ర సమేతంగా కోట నుండి బయలుదేరి గుండు కేశవస్వామి ఆలయానికి విచ్చేసి అక్కడ ఉన్న జమ్మి ఆకులను బంగారంగా ఎంచి ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆయుధ పూజలో వారు తోపులు, కత్తులూ, కటార్లు, వెయిట్ ఎ మినిట్ గన్లు, ఫిరంగులు, రివ్వాల్వర్లు, మందు గుండు సామాన్లు ఇతర ఆయుధాలకు పూజలు నిర్వహించేవారు.


[మార్చు] వీరవాసరం ఏనుగుల సంరంభం
పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో షుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి.తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్టలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు.ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు.అలాదాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు.రాత్రి ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారి ఆరుగంటలవరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.


[మార్చు] విజయనగరం సిరిమాను
విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి'కి పూజలు చేస్తారు'. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లేలనుండి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు . అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.


[మార్చు] వీపన గండ్లలో రాళ్ళయుద్దం
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళ యుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేర కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే వుజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కుగా ఉత్సవం జరిగినట్లు విశ్వశిస్తారు.


[మార్చు] సంగారెడ్డిలో రావణ దహనం
మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణసంచాతో తయారు చేసి అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు.రామ లక్ష్మణ వేషదారులు బాణాలను సంధిస్తారు. ఈ ఉత్సవం మునిసిపల్ గ్రవుండులో నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలకొలది భకులు హాజరై ఉత్సవానికి వన్నె తీసుకు వస్తారు.


[మార్చు] బందరు శక్తి పటాలు
కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు.అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది.ఊరేగింపు సమయంలో పట్టాన్ని విపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా ఆన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీ పట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.


[మార్చు] ఒంగోలు కళారాలు
దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు.ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. కళారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు.కళారాన్ని బండి మీద ఎక్కించి ఆటూఇటూ పట్టుకోవడానికి అనివిగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని అటూ ఇటూ ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపంగా చీదను ధరించి వీరనృత్యం చేస్తూ కళారాన్ని ఊగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్రరూపంలో ఉన్న కళారం భీతిని కలిగిస్తుందని గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు సూచిస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిమద్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.


[మార్చు] నరాత్రులు నవరూపాలు
నవరాత్రి ఉతవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.

17, సెప్టెంబర్ 2009, గురువారం

Useful KeyBoard Shortcuts

General keyboard shortcuts

* CTRL+C (Copy)
* CTRL+X (Cut)
* CTRL+V (Paste)
* CTRL+Z (Undo)
* DELETE (Delete)
* SHIFT+DELETE (Delete the selected item permanently without placing the item in the Recycle Bin)
* CTRL while dragging an item (Copy the selected item)
* CTRL+SHIFT while dragging an item (Create a shortcut to the selected item)
* F2 key (Rename the selected item)
* CTRL+RIGHT ARROW (Move the insertion point to the beginning of the next word)
* CTRL+LEFT ARROW (Move the insertion point to the beginning of the previous word)
* CTRL+DOWN ARROW (Move the insertion point to the beginning of the next paragraph)
* CTRL+UP ARROW (Move the insertion point to the beginning of the previous paragraph)
* CTRL+SHIFT with any of the arrow keys (Highlight a block of text)
* SHIFT with any of the arrow keys (Select more than one item in a window or on the desktop, or select text in a document)
* CTRL+A (Select all)
* F3 key (Search for a file or a folder)
* ALT+ENTER (View the properties for the selected item)
* ALT+F4 (Close the active item, or quit the active program)
* ALT+ENTER (Display the properties of the selected object)
* ALT+SPACEBAR (Open the shortcut menu for the active window)
* CTRL+F4 (Close the active document in programs that enable you to have multiple documents open simultaneously)
* ALT+TAB (Switch between the open items)
* ALT+ESC (Cycle through items in the order that they had been opened)
* F6 key (Cycle through the screen elements in a window or on the desktop)
* F4 key (Display the Address bar list in My Computer or Windows Explorer)
* SHIFT+F10 (Display the shortcut menu for the selected item)
* ALT+SPACEBAR (Display the System menu for the active window)
* CTRL+ESC (Display the Start menu)
* ALT+Underlined letter in a menu name (Display the corresponding menu)
* Underlined letter in a command name on an open menu (Perform the corresponding command)
* F10 key (Activate the menu bar in the active program)
* RIGHT ARROW (Open the next menu to the right, or open a submenu)
* LEFT ARROW (Open the next menu to the left, or close a submenu)
* F5 key (Update the active window)
* BACKSPACE (View the folder one level up in My Computer or Windows Explorer)
* ESC (Cancel the current task)
* SHIFT when you insert a CD-ROM into the CD-ROM drive (Prevent the CD-ROM from automatically playing)
* CTRL+SHIFT+ESC (Open Task Manager)


Dialog box keyboard shortcuts

If you press SHIFT+F8 in extended selection list boxes, you enable extended selection mode. In this mode, you can use an arrow key to move a cursor without changing the selection. You can press CTRL+SPACEBAR or SHIFT+SPACEBAR to adjust the selection. To cancel extended selection mode, press SHIFT+F8 again. Extended selection mode cancels itself when you move the focus to another control.

* CTRL+TAB (Move forward through the tabs)
* CTRL+SHIFT+TAB (Move backward through the tabs)
* TAB (Move forward through the options)
* SHIFT+TAB (Move backward through the options)
* ALT+Underlined letter (Perform the corresponding command or select the corresponding option)
* ENTER (Perform the command for the active option or button)
* SPACEBAR (Select or clear the check box if the active option is a check box)
* Arrow keys (Select a button if the active option is a group of option buttons)
* F1 key (Display Help)
* F4 key (Display the items in the active list)
* BACKSPACE (Open a folder one level up if a folder is selected in the Save As or Open dialog box)


Microsoft natural keyboard shortcuts

* Windows Logo (Display or hide the Start menu)
* Windows Logo+BREAK (Display the System Properties dialog box)
* Windows Logo+D (Display the desktop)
* Windows Logo+M (Minimize all of the windows)
* Windows Logo+SHIFT+M (Restore the minimized windows)
* Windows Logo+E (Open My Computer)
* Windows Logo+F (Search for a file or a folder)
* CTRL+Windows Logo+F (Search for computers)
* Windows Logo+F1 (Display Windows Help)
* Windows Logo+ L (Lock the keyboard)
* Windows Logo+R (Open the Run dialog box)
* Windows Logo+U (Open Utility Manager)


Accessibility keyboard shortcuts

* Right SHIFT for eight seconds (Switch FilterKeys either on or off)
* Left ALT+left SHIFT+PRINT SCREEN (Switch High Contrast either on or off)
* Left ALT+left SHIFT+NUM LOCK (Switch the MouseKeys either on or off)
* SHIFT five times (Switch the StickyKeys either on or off)
* NUM LOCK for five seconds (Switch the ToggleKeys either on or off)
* Windows Logo +U (Open Utility Manager)


Windows Explorer keyboard shortcuts

* END (Display the bottom of the active window)
* HOME (Display the top of the active window)
* NUM LOCK+Asterisk sign (*) (Display all of the subfolders that are under the selected folder)
* NUM LOCK+Plus sign (+) (Display the contents of the selected folder)
* NUM LOCK+Minus sign (-) (Collapse the selected folder)
* LEFT ARROW (Collapse the current selection if it is expanded, or select the parent folder)
* RIGHT ARROW (Display the current selection if it is collapsed, or select the first subfolder)


Shortcut keys for Character Map

After you double-click a character on the grid of characters, you can move through the grid by using the keyboard shortcuts:

* RIGHT ARROW (Move to the right or to the beginning of the next line)
* LEFT ARROW (Move to the left or to the end of the previous line)
* UP ARROW (Move up one row)
* DOWN ARROW (Move down one row)
* PAGE UP (Move up one screen at a time)
* PAGE DOWN (Move down one screen at a time)
* HOME (Move to the beginning of the line)
* END (Move to the end of the line)
* CTRL+HOME (Move to the first character)
* CTRL+END (Move to the last character)
* SPACEBAR (Switch between Enlarged and Normal mode when a character is selected)


Microsoft Management Console (MMC) main window keyboard shortcuts

* CTRL+O (Open a saved console)
* CTRL+N (Open a new console)
* CTRL+S (Save the open console)
* CTRL+M (Add or remove a console item)
* CTRL+W (Open a new window)
* F5 key (Update the content of all console windows)
* ALT+SPACEBAR (Display the MMC window menu)
* ALT+F4 (Close the console)
* ALT+A (Display the Action menu)
* ALT+V (Display the View menu)
* ALT+F (Display the File menu)
* ALT+O (Display the Favorites menu)


MMC console window keyboard shortcuts

* CTRL+P (Print the current page or active pane)
* ALT+Minus sign (-) (Display the window menu for the active console window)
* SHIFT+F10 (Display the Action shortcut menu for the selected item)
* F1 key (Open the Help topic, if any, for the selected item)
* F5 key (Update the content of all console windows)
* CTRL+F10 (Maximize the active console window)
* CTRL+F5 (Restore the active console window)
* ALT+ENTER (Display the Properties dialog box, if any, for the selected item)
* F2 key (Rename the selected item)
* CTRL+F4 (Close the active console window. When a console has only one console window, this shortcut closes the console)


Remote desktop connection navigation

* CTRL+ALT+END (Open the Microsoft Windows NT Security dialog box)
* ALT+PAGE UP (Switch between programs from left to right)
* ALT+PAGE DOWN (Switch between programs from right to left)
* ALT+INSERT (Cycle through the programs in most recently used order)
* ALT+HOME (Display the Start menu)
* CTRL+ALT+BREAK (Switch the client computer between a window and a full screen)
* ALT+DELETE (Display the Windows menu)
* CTRL+ALT+Minus sign (-) (Place a snapshot of the entire client window area on the Terminal server clipboard and provide the same functionality as pressing ALT+PRINT SCREEN on a local computer.)
* CTRL+ALT+Plus sign (+) (Place a snapshot of the active window in the client on the Terminal server clipboard and provide the same functionality as pressing PRINT SCREEN on a local computer.)

Microsoft Internet Explorer navigation

* CTRL+B (Open the Organize Favorites dialog box)
* CTRL+E (Open the Search bar)
* CTRL+F (Start the Find utility)
* CTRL+H (Open the History bar)
* CTRL+I (Open the Favorites bar)
* CTRL+L (Open the Open dialog box)
* CTRL+N (Start another instance of the browser with the same Web address)
* CTRL+O (Open the Open dialog box, the same as CTRL+L)
* CTRL+P (Open the Print dialog box)
* CTRL+R (Update the current Web page)
* CTRL+W (Close the current window<http://uk.groups.yahoo.com/group/MangloreFriends>

The secret of success - Nice one

A young man asked Socrates the secret of success. Socrates told the young man to meet him near the river the next morning. They met. Socrates asked the young man to walk with him into the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and swiftly ducked him into the water.

The boy struggled to get out but Socrates was strong and kept him there until the boy started turning blue. Socrates pulled the boy's head out of the water and the first thing the young man did was to gasp and take a deep breath of air.

Socrates asked him, "what did you want the most when you were there?" The boy replied, "Air". Socrates said, "That is the secret of success! When you want success as badly as you wanted the air, then you will get it!" There is no other secret.

16, సెప్టెంబర్ 2009, బుధవారం

Be in Touch

P Please Avoid usage of plastic covers, save environment

I told GOD...


I told GOD: Let all my friends be healthy and happy forever...!

GOD said: But for 4 days only....!

I said: Yes, let them be a Spring Day, Summer Day, Autumn Day, and Winter Day.

GOD said: 3 days.

I said: Yes, Yesterday, Today and Tomorrow.

GOD said: No, 2 days!

I said: Yes, a Bright Day (Daytime) and Dark Day (Night-time).

GOD said: No, just 1 day!

I said: Yes!

GOD asked: Which day?

I said: Every Day in the living years of all my friends!

GOD laughed, and said: All your friends will be healthy and happy Every Day!

God Bless u with good health and happiness...

P Please Avoid usage of plastic covers, save environment
<http://ammasrinivas4u.blogspot.com/>

sultan of Brunei (King Of Luxury)

An E-mail forward


[cid:image001.jpg@01CA36EC.42430270]
Brunei's Sultan Hassanal Bolkiah ... President of the richest country in the world
Popular, lavish, ... uses gold in everything
Was born literally eating with spoons made of gold
Clothes worn embroidered with gold and silver

These are some pictures of his palace ...
The largest and most luxurious palace in the world...
Consists of 1788 rooms with some furnished in gold and diamond-encrusted
257 bath inlaid with gold and silver
and a garage to accommodate 110 cars
The palace has 650 suites ... each furnished at not less than 150,000 thousand euros
This requires the visitor to spend 24 hours just to inspect each room for 30 seconds
[cid:image002.jpg@01CA36EC.42430270]
[cid:image003.jpg@01CA36EC.42430270]
The Sultan of Brunei's plane

Most luxurious aircraft in the world, inlaid with gold
The Sultan has also a Boeing 747 worth a hundred million dollars,
and then re-designed as a home at a cost of more than one hundred and twenty million dollars.
Featured add-ons such as a whirlpool bath of pure gold
He also has six small aircraft and two helicopters.
[cid:image004.jpg@01CA36EC.42430270]
[cid:image005.jpg@01CA36EC.42430270]
[cid:image006.jpg@01CA36EC.42430270]
[cid:image007.jpg@01CA36EC.42430270]
[cid:image008.jpg@01CA36EC.42430270]
[cid:image009.jpg@01CA36EC.42430270]
[cid:image010.jpg@01CA36EC.42430270]
[cid:image011.jpg@01CA36EC.42430270]
[cid:image012.jpg@01CA36EC.42430270]
One of the cars of theSultan of Brunei

At the special request of the Sultan of Brunei,
theRolls Royce company
combined their car designs with that of Porsche.
This vehicle is currently in London
for use during his stay in Britain
[cid:image013.jpg@01CA36EC.42430270]
[cid:image014.jpg@01CA36EC.42430270]
[cid:image015.jpg@01CA36EC.42430270]
When the Sultan of Brunei's daughter married,
the legendarycelebrations continued for 14 days,
at a cost of about five million dollars,
attended by more than 25 heads of state and family members.
[cid:image016.jpg@01CA36EC.42430270]
[cid:image017.jpg@01CA36EC.42430270]
Sultan of Brunei car inlaid with pure gold
[cid:image018.jpg@01CA36EC.42430270]
[cid:image019.jpg@01CA36EC.42430270]
[cid:image020.jpg@01CA36EC.42430270]
The Princess wears a crown of diamonds
and carries a small bouquet of flowers studded with diamonds.
She also wears huge diamonds as earrings, adding sparkle to her face.

[cid:image021.jpg@01CA36EC.42430270]
Wikipediasays he has
531 Mercedes-Benzes
367 Ferraris
362 Bentleys
185 BMWs
177 Jaguars
160 Porsches
130 Rolls-Royces
And 20 Lamborghinis

Bringing the total number of his cars to 1,932

P Please Avoid usage of plastic covers, save environment

మన ఆంధ్రప్రదేశ్

మన ఆంధ్రప్రదేశ్

భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక ప్రకాశవంతమగు అధ్యాయము. భారతదేశపు భాగ్యవిధాతగా, అన్నపూర్ణగా వాసికెక్కిన రాష్ట్రం మనది. ఎందరో మహానుభావుల త్యాగఫలంగా సంపాదించుకొన్న తొలిభాషా రాష్ట్రం మనది. అంతకు ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. క్రీ ||శే|| పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఏర్పడ్డ మన రాష్ట్రం అనతి కాలంలోనే సర్వతోముఖాభివృద్ధి చెందింది. త్రిలింగ భూమిగా పేరు గాంచిన తెలుగునేలే నేటి ఆంధ్రప్రదేశ్‌గా రూపొంది విరాజిల్లుతోంది.

మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 5వ పెద్ద రాష్ట్రం. ఇటువంటి మన రాష్ట్రాన్ని గూర్చి తెలుసుకుందాం మనమందరం.

"దేశభాషలందు తెలుగు లెస్స" అని ఖ్యాతి గాంచిన భాష మనది. ఈ రాష్ట్రంలో పుట్టటం నిజంగా ఒక వరం, అదృష్టం. మన ఆంధ్రప్రదేశ్‌కు ఒక విశిష్టమైన ప్రత్యేకత, గుర్తింపు వున్నాయి. తెలుగు ప్రజలు ఒక వెలుగుతేజం, తెలుగుదేశం ఒక భవ్యదేశం. ఆంధ్రులు తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనిదే తమ అర్హతకు స్థానం, తమ ప్రజ్ఞకు గుర్తింపు లభించదనే భావంతో ప్రత్యేక రాష్ట్రోద్యమం చేపట్టారు.

చివరకి శ్రీ పొట్టి శ్రీరాముల ఆత్మార్పణంతో గాని ఆంధ్రరాష్ట్రం అవతరించలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబరు 19 వ తేదిన మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి 58 రోజులు దీక్ష సాగించి 1952 డిశంబరు 15 వ తేదీన తుదిశ్వాస విడిచారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని 1952 డిశంబరు 19వ తేదీన ప్రకటించింది. ఆ విధంగా తొలి భాషారాష్ట్రం ఆంధ్రులకు ఏర్పడింది. ఈ విధంగా తెలుగుజాతి తమ కంటూ ఒక స్వరాష్ట్రాన్ని సాధించుకుంది.

ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూల్. ప్రస్తుతం దీని రాజధాని హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భాష తెలుగు మరియు ఉర్దూ. 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మొదటి గవర్నర్ చందులాల్ త్రివేధి. మొదటి మఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారిగ అక్ష్యరాస్యత శాతం:

రాష్ట్రం

-

అక్ష్యరాస్యత శాతం

ఆదిలాబాద్

-

53%

నిజామాబాద్

-

53%

కరీంనగర్

-

56%

రంగా రెడ్ది

-

66%

మెదక్

-

53%

వరంగల్

-

58.41%

ఖమ్మం

-

57.72%

విశాఖపట్నం

-

59.45%

విజయనగరం

-

51.8%

శ్రీకాకుళం

-

55.94%

తూర్పుగోదావరి

-

65.49%

పశ్చిమగోదావరి

-

73.95%

కృష్ణా

-

69.91%

నల్గొండ

-

57.84%

హైదరాబాద్

-

79.04%

మహబూబ్ నగర్

-

45.53%

కర్నూల్

-

54.43%

గుంటూరు

-

62.80%

ప్రకాశం

-

57.86%

అనంతపురం

-

56.69%

కడప

-

64.02%

నెల్లూరు

-

65.90%

చిత్తూరు

-

67.46%

ఆంధ్రప్రదేశ్ - విశ్వవిద్యాలయాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం

1926

విశాఖపట్నం

ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

1964

హైదరాబాద్

ఉస్మానియా విశ్వవిద్యాలయం

1918

హైదరాబాద్

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

1982

హైదరాబాద్

హైదరాబాద్ విశ్వవిద్యాలయం

1977

హైదరాబాద్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం

1954

తిరుపతి

తెలుగు విశ్వవిద్యాలయం

1985

హైదరాబాద్

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం

1972

హైదరాబాద్

1967 లో నాగార్జున పి.జి సెంటర్ గా ఏర్పడి (1976 లో యూనివర్సిటీగా మారినది)


గుంటూరు

1967 లో కాకతీయ పి.జి సెంటర్ గా ఏర్పడి (1976 లోయూనివర్సిటీగా మారినది)


వరంగల్లు

1982 లో శ్రీకృష్ణదేవరాయ పి.జి. సెంటర్ ఏర్పడింది (1976 లో స్వయం ప్రతిపత్తి పొంది 1982 లో యూనివర్సిటిగా మారినది)


అనంతపురం

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

1983

తిరుపతి

శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం


పుట్టపర్తి

ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం


విజయవాడ

ఇంగ్లీష్ - విదేశీ భాషల కేంద్ర సంస్థ


హైదరాబాద్

కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం


తిరుపతి

ఆంధ్రప్రదేశ్ జనాభా

ఆంధ్రప్రదేశ్ జనాభా బట్టి భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే జనాభాలో పెద్ద రాష్ట్రాలు నాలుగు మాత్రమే అవి.

  1. ఉత్తర ప్రదేశ్

  2. మహారాష్ట్ర

  3. బీహార్

  4. పశ్చిమ బెంగాల్

ఆంధ్రప్రదేశ్ - జిల్లాలు

జిల్లా

-

జిల్లా కేంద్రం

శ్రీకాకుళం

-

శ్రీకాకుళం

విజయనగరం

-

విజయనగరం

విశాఖపట్నం

-

విశాఖపట్నం

తూర్పు గోదావరి

-

కాకినాడ

పశ్చిమగోదావరి

-

ఏలూరు

కృష్ణా

-

మచిలీపట్నం

గుంటూరు

-

గుంటూరు

ప్రకాశం

-

ఒంగోలు

నెల్లూరు

-

నెల్లూరు

అనంతపురం

-

అనంతపురం

చిత్తూరు

-

చిత్తూరు

కడప

-

కడప

కర్నూలు

-

కర్నూలు

రంగా రెడ్ది

-

వికారాబాద్

నల్గొండ

-

నల్గొండ

మహబూబ్ నగర్

-

మహబూబ్ నగర్

కరీంనగర్

-

కరీంనగర్

నిజామాబాద్

-

నిజామాబాద్

మెదక్

-

సంగారెడ్ది

ఖమ్మం

-

ఖమ్మం

వరంగల్

-

వరంగల్

ఆదిలాబాద్

-

ఆదిలాబాద్

హైదరాబాద్

-

హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ - మార్గాలు:

వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యం మొదలైన అన్ని రంగాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. రవాణా వ్యవస్థ దేశానికి నాడీ వ్యవస్థ వంటిది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నిరకాల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, విమానమార్గాలు, ఉపయోగంలో ఉన్నాయి.

రోడ్డు మార్గాలు:

ప్రయాణికులను, సరుకులను చేరవేయటానికి రోడ్లు ప్రధానమైన, ప్రాథమికమైన రవాణా మార్గాలు. మన దేశంలో రోడ్లను నాలుగు విధాలుగా విభజించారు.

  • జాతీయ రహదార్లు:

ఇవి రాష్ట్ర రాజధానులను, రేవు పట్టణాలను కలుపుతాయి.

  • రాష్ట్రీయ రహదార్లు:

ఇవి రాష్ట్రంలోని జిల్లా ముఖ్య పట్టణాలను రాష్ట్ర రాజధానితో కలుపుతాయి.

  • జిల్లా రహదార్లు:

ఇవి జిల్లాలోని తాలూకా కేంద్రాలను, ఇతర ఉత్పత్తి కేంద్రాలను రాష్ట్ర రహదారులతోనూ, రైల్వే స్టేషన్లతోనూ కలుపుతాయి.

  • గ్రామ రహదార్లు:

ఇవి గ్రామాలను తాలూకా కేంద్రాలతోనూ, ఇతర గ్రామాలతోనూ కలుపుతాయి.

రాష్ట్రంలోని జాతీయ రహదారులు:

  • 5వ నెంబర్ జాతీయ రహదారి:

ఇది కలకత్తా - మద్రాసులను కలుపుతుంది. ఇది రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు పట్టణాల గుండా పోతుంది .

  • 7వ నెంబర్ జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా నాగపూరు - బెంగుళూరును కలుపుతుంది. ఇది రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం పట్టణాలను కలుపుతుంది.

  • 9వ నెంబరు జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా పూనా - విజయవాడలను కలుపుతుంది.

  • 43వ నెంబరు జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా రాయపూర్ - విజయనగరం కలుపుతుంది.

  • 4వ నెంబరు జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా బెంగుళూరు - మద్రాసులను కలుపుతుంది.

  • 16వ నెంబరు జాతీయ రహదారి:

నిజామాబాద్ - జగదల్ పూర్.

  • 18వ నెంబరు జాతీయ రహదారి:

చిత్తూరు - కర్నూలు రోడ్డు.

రైలు మార్గాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైల్వే జోన్ల క్రింద రైలు మార్గాలున్నాయి - దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, ఆగ్నేయ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వేలలో ఎక్కువ భాగం దక్షిణ మధ్య రైల్వే క్రింద ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం సికిందరాబాద్. దీని క్రింద సికిందరాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ, గుంటూరు డివిజన్లు 3134 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 661 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

ప్రధాన రైలు మార్గాలు

  • మద్రాసు - కలకత్తా రైలు మార్గాం:.

ఇది ప్రధానంగా మద్రాసు - కలకత్తా పట్టణాలను కలుపుతుంది. మన రాష్ట్రంలో గూడూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వాల్తేరు పట్టణాలు ఈ రైల్వే లైను మీద ఉన్నాయి.

  • మద్రాసు - కలకత్తా రైలు మార్గం:

ఇది ప్రధానంగా మద్రాసు - ముంబయి పట్టణాలను కలుపుతుంది. మనరాష్ట్రంలో రేణిగుంట, నందలూరు, కడప, గుంతకల్లు స్టేషన్లు ఈ రైల్వే లైను మీద ఉన్నాయి.

  • మద్రాసు - ఢిల్లీ రైలు మార్గం:

ఇది ప్రధానంగా మద్రాసు - ఢిల్లీ పట్టణాలను కలుపుతుంది. ఇది మనరాష్ట్రంలో గూడూరు, నెల్లూరు, విజయవాడ, కాజీపేట పట్టణాలను కలుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ పెద్ద జంక్షన్. దేశంలో ఉత్తర దక్షిణాలను కలిపే అనేక రైళ్ళు, ఈ స్టేషన్ మీదుగానే పోతున్నాయి.

జలమార్గాలు

ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 1000 కి.మీ సముద్ర తీర రేఖ ఉన్నది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు వాటి కాలువలు కూడ రవాణాకు ఉపయోగపడుతున్నాయి. నది, కాలువలలో ముఖ్యంగా కృష్ణా కాలువ (995 కి.మీ), గోదావరి కాలువ (800 కి.మీ), బకింగ్‌హాం కాలువ (410 కి.మీ) కడప - కర్నూలు కాలువ (120 కి.మీ ) రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. కృష్ణా కాలువలలోని కొమ్మునూరు కాలువ, బకింగ్‌హాం కాలువను గోదావరి కాలువతో కలుపుతూ కాకినాడ - మద్రాసులకు (640 కి.మీ) రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. పడవలు, లాంచీల ద్వారా వీటిపై ప్రయాణం సాగుతున్నది.

ఓడరేవులు:

రాష్ట్రంలో మొత్తం ఎనిమిది ఓడరేవులు ఉన్నాయి. ఇందులో విశాఖపట్టణం పెద్దతరహా రేవుపట్టణం, కాకినాడ, మచిలీపట్నాలు మధ్యతరహా రేవులు, కళింగపట్నం, భీమునిపట్నం, నరసాపురం, వాడరేవు, కృష్ణపట్నం, రేవులు చిన్నతరహా రేవు పట్టణాలు.

విశాఖపట్నం:

ఇది సహజరేవు పట్టణం. 'డాల్ఫిన్స్ నోస్' అనే కొండ ఈ రేవుకు కోటవలె ఉన్నది. 1933 లో ప్రారంభమైన ఈ రేవు దినదినాభివృద్ధి చెందినది. ఇక్కడనే హిందుస్థాన్ షిప్‌యార్డ్ అనే నౌకా నిర్మాణ సంస్థ ఉన్నది.

కాకినాడ:

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం తరువాత చెప్పుకోదగిన రేవు పట్టణం కాకినాడ, ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది. ఇది మధ్యతరహా రేవు. ఈ రేవులో తీరానికి 8 కి.మీ. దూరంలో నౌకలు, స్టీమర్లు ఆగుతాయి. వాటి నుండి చిన్న పడవలు సరుకులను తీరానికి చేరవేస్తాయి. కాకినాడకు 7 కి.మీ. దూరంలో నక్కెలపూడి వద్ద ఒక లైట్ హౌస్ ఉన్నది. రైలు, రోడ్డు, కాలువలు, కాకినాడను ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.

మచిలీపట్నం:

ఇది కృష్ణా జిల్లాలో ఉన్న చిన్నతరహా రేవు పట్టణం. ఒకప్పుడు ఉచ్ఛ స్థితిలో ఉండేది. ఇప్పుడు క్షీణదశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది.

కళింగపట్నం:

ఇది శ్రీకాకుళానికి 29 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ రేవుకు వచ్చిన నౌకలన్నీ తీరానికి 3 కి.మీ దూరంలో ఆగుతాయి. అక్కడ నుండి చిన్న పడవలు సరకులను చేరవేస్తాయి.

భీమునిపట్నం:

ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్నది. తీరానికి 17 కి.మీ. దూరంలో ఉండగానే కనిపించే లైట్ హౌస్ ఈ రేవులో ఉన్నది.

నర్సాపురం:

ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది పాయ అయిన వశిష్ట నది మీద ఉన్నది. ఇది పురాతనమైన రేవు పట్టణం.

నిజాంపట్నం:

ఇది గుంటూరు జిల్లాలో ఉన్నది.

కృష్ణపట్నం:

ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నది.

వాడరేవు:

ఇది ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఉన్నది.

విమాన మార్గాలు:

మనదేశంలో అంతర్జాతీయ విమాన యానాన్ని ఎయిర్ ఇండియా సంస్ఠ, దేశంలోని వివిధ పట్టణాల మధ్య విమాన యానాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తున్నాయి.

భారతదేశంలో మొత్తం 90 విమానాశ్రయాలున్నాయి. అందులో పాలం (ఢిల్లీ), డమ్ డమ్ (కోల్‌కత్తా), సంకర్ (ముంబాయి), మీనంబాకం (చెన్నై), తిరువనంతపురం (కేరళ) విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఇవికాక దేశంలో 13 పెద్ద విమానాశ్రయాలు, 40 మధ్య తరహా విమానాశ్రయాలు, 31 చిన్న విమానాశ్రయాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలలో హైదరాబాద్ పెద్ద విమానాశ్రయము. మిగిలిన వాటిలో 3 మధ్యతరహా విమానాశ్రయాలు, 4 చిన్న విమానాశ్రయాలు ఉన్నాయి.

  • పెద్ద విమానాశ్రయం - బేగంపేట (హైదరాబాద్)

  • మధ్య తరహా విమానాశ్రయాలు -

    • తిరుపతి

    • విశాఖపట్నం

  • చిన్న విమానాశ్రయాలు -

    • రాజమండ్రి

    • కడప

    • దొనకొండ

    • వరంగల్లు

పెద్ద, మధ్యతరహా విమానాశ్రయాలలో ప్రతిదినం రాకపోకలుంటాయి. చిన్న విమానాశ్రయాలు ప్రత్యేక సమయాలలో మాత్రమే ఉపయోగించబడతాయి. ఈ విమానాశ్రయాలన్నీ కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ శాఖ క్రింద నిర్వహింబడతాయి.

హైదరాబాదు నుండి ఢిల్లీ, మద్రాసు, ముంబాయి, బెంగుళూరు, నాగపూర్, కలకత్తాలకు విమాన సౌకర్యాలున్నాయి. హైదరాబాద్ నుండి రాజమండ్రి, కడప, తిరుపతి పట్టణాలకు కూడ విమాన సౌకర్యాలు కల్పించబడినవి.