
అశోకుడు స్థాపించిన అశోక స్తంభంపై గల నాలుగు సింహాల తల, దాని క్రింద భాగాన, అశోకచక్రం దానిక్రింది భాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు, దానిక్రింద వ్రాయబడ్డ సత్యమేవ జయతే.. దానిక్రింద నాలుగు జంతుబొమ్మలూ వరుసగా ఎడమనుండి కుడికి, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం గలవు.
దీనిని, జనవరి 26 1950 రిపబ్లిక్ దినం నాడు భారత జాతీయ చిహ్నంగా దత్తత తీసుకున్నారు.
భారతీయ పాస్ పోర్టు ఈ చిహ్నం, భారత ప్రభుత్వము యొక్క లెటర్ హెడ్ పైన, భారత కరెన్సీ నోట్లపైన, మరియు భారత ప్రభుత్వం జారీచేసే పాస్ పోర్టుపైన కానవస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి